గొట్టిపాటి రవి కుమార్: వార్తలు
Andhra Pradesh:ఏప్రిల్ నుంచి చేనేతలు,సెలూన్లకు ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి రవికుమార్
చేనేత కార్మికులు,సెలూన్లకు వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
Gottipati Ravi Kumar: స్మార్ట్మీటర్లపై అపోహలు వద్దు.. ముందుగా ప్రజల అంగీకారం అవసరం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే అంశంపై ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు.